కుత్బుల్లాపూర్ దుండిగల్ మున్సిపాలిటీ: బౌరంపేట్ 38 వ బూత్ లో బీజేపీ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జిల్లా కన్వినర్ డా ఎస్ మల్లారెడ్డి మరియు కార్యకర్తలు సాక్షిత : దేశంలో…
టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న వైపి రమేష్ ను టార్గెట్ చేసిన ఉమా వర్గీయులు… విమర్శలు చేశారనే నెపంతో కక్ష కట్టి దాడి చేసి ఉంటారని టీడీపీ నేతల ఆరోపణలు. .. ప్రస్తుతం వైపి రమేష్ అనంతపురం సవీర ఆసుపత్రిలో చికిత్స…
మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నీటి సరఫరా చేయడంలో జగదీశ్ రెడ్డి విఫలం సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ ఉన్నారా?? : బీజేపీ ఫ్లోర్ లీడర్, 30వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మిమాల్సుర్ గౌడ్ …...*సాక్షిత సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో దోమలను…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లి లో భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ విచ్చేసి స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది…
కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు వేడుకలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా పాల్గొని పుట్టినరోజు…
దుందిగల్ మునిసిపాలిటీ కార్యాలయంలో పురపాలక చైర్-పర్సన్ శ్రీమతి శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అద్యక్షతన 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5445.18 లక్షల అంచనా, ఆదాయంతో రూ.5222.85 లక్షల అంచనా వ్యయంతో మరియు రూ.222.33 లక్షల మిగులుతో బడ్జెట్ ను చైర్-పర్సన్ ప్రవేశ పెట్టారు.…
మున్సిపాలిటీ భవనం కూడా కట్టలేని దౌరభాగ్య ప్రభుత్వం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి..! టీడీపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం ఉన్నం వరలక్ష్మి..! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డు నందు బాబు ష్యూరిటీ-భవిష్యత్తు…
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ లో పాదయాత్ర చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కొంపల్లి…
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధులు 9 లక్షల రూపాయలతో నూతనంగా వేస్తున్న CC రోడ్డు పనులు పరిశీలిస్తున్న ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ కుతాది…
వాష్ స్టేషన్ ను ప్రారంభించిన కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గుంజ శ్రీనివాసు. కొండపల్లి మున్సిపల్ ఆఫీసు ఆవరణలో పట్టణ మహిళా సమాఖ్య ( మెప్మా) వారితో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అడపా వెంకయ్య నాయుడు, లంకే…