కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లి లో భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ విచ్చేసి స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ సర్పంచ్ మైసి శ్రీనివాస్ OBC అధ్యక్షులు కుమార్ యాదవ్ AR సాధు యాదవ్ పొంగునూరు కిషోర్ రెడ్డి D రాహుల్ శ్రావణ్ కుమార్ కిరణ్ కుమార్ మరియు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page