బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్…
గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాటి ప్రకాశం ఎస్పీ సునీల్ పల్నాడు ఎస్పీ బింధు చిత్తూరు ఎస్పీ మణికంఠ అనంతపురం అమిత్ బర్ధార్ నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ కలెక్టర్లు డికే బాలాజీ – కృష్ణవినోద్ కుమార్ – అనంతపురంప్రవీణ్ కుమార్ –…
ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ భవిష్యత్ను, విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి వచ్చిన వారందరికి మనస్ఫూర్తిగా అభినందనలు ఎల్బీ స్టేడియం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.. ఇదే ఎల్బీ స్టేడియం 2004లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు,…
సాక్షిత అమరావతి: ఆర్టీఐ కమిషనర్ గా సీనియర్ జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల ప్రజా సంకల్పవేదిక(ఆర్టీఐ విభాగం) ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి.సాయికుమార్,ఎస్.సూర్యనారాయణ రెడ్డి,తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా…
హైదరాబాద్:తాజాగా ట్రాఫిక్ రద్దీ నియంత్రపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కొత్తగా 1000 మంది హోంగార్డులను నియమి స్తున్నట్లు ఆయన…
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు R.లక్ష్మి ప్రతిపాదించి మరియు తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు గారిచే నియమింపబడిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127, 129, 130 డివిషన్లు, A-బ్లాక్, B-బ్లాక్ మరియు నిజాంపేట్ కు…
స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం ‘వంట అయినంక గరిటె తిప్పినట్లు’ ఉంది ఉద్యోగ భర్తీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే, తమ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి…
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణీ కొట్టేలా చేయాలని కాంగ్రెస్ నుండి ఆదేశాలు… సునీల్ కానుగోలు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను కేవలం షర్మిల,రఘువీరా, డీకే,సిద్దరామయ్య లకు మాత్రమే నివేదించాలని హైకమాండ్ నిర్ణయం. త్వరలో కళ్యాణదుర్గం లో సభ నిర్వహణ కి సన్నాహాలు.సునీల్ కానుగోలు…
ఢిల్లీ: వివాదాస్పద ఈసీ బిల్లును లోక్సభ నేడు ఆమోదించింది. దీంతో చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్లైంది.. ఈ బిల్లును రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదిస్తే బిల్లు చట్టంగా…
అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై కుమారుడికి కారుణ్య నియామకాల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., అనకాపల్లి, : ఏఎస్సై అర్.తులసీనాథ్, విశాఖపట్నం సిటీ సిసిఎస్ లో పని చేస్తూ, తేది.04.09.2021…