బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ గా గుండ్ర మధుమోహన్ రెడ్డి నియామకం.

Spread the love

బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కె. మల్లేష్ యాదవ్ , బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తొండ రవి , శంకరపల్లి మునిసిపల్ అధ్యక్షులు బీర్ల సురేష్ , ప్రధాన కార్యదర్శి మోరంగపల్లి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మధుమోహన్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతం, ఆదర్శలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణ, చిత్తశుద్ధి తో వ్యవహారిస్తానని, సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటాను అని అన్నారు.

Related Posts

You cannot copy content of this page