ఈటెలకు మద్దతుగా ..ఓబిసి కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం..

మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా మల్కాజ్గిరి బిజెపి ఓబీసీ గొల్ల కురుమ కన్వీనర్ వేణు యాదవ్ ప్రచారం నిర్వహించారు.. ఈటెల రాజేందర్ గెలుపే ప్రధాన లక్ష్యంగా బిజెపి కార్యకర్తలు నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. అందులో భాగంగా…

చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా చేకూర్త రాజశేఖర్ రెడ్డి

చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన చేకూర్త రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేకూర్త రాజశేఖర్ రెడ్డికి…

బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో -కన్వీనర్ గా గుండ్ర మధుమోహన్ రెడ్డి నియామకం.

బీజేపీ జిల్లా కార్యాలయంలో గుండ్ర మధుమోహన్ రెడ్డి ని బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కో-కన్వీనర్ గా నియమిస్తూ బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి నియామక పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా సోషల్…
Whatsapp Image 2024 01 05 At 1.38.33 Pm

కొండ బాలకృష్ణ బీఅర్ఏస్ పార్టీకి,పద్మశాలి సమాజానికి చేసిన సేవలు మరువలేనివి-టి పి ఎస్ రాష్ట్ర కన్వీనర్ బూర మల్లేశం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కొండ బాలకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చూరుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో క్రియశిల పాత్ర వహించిన వ్యక్తుల్లో కొండ బాలకృష్ణ ముఖ్యుడని,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం యువజన విభాగంలో తమ వంతు అనేక సహాయ కార్యక్రమాలు బాలకృష్ణ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం A-బ్లాక్ ఎస్సీ సెల్ కన్వీనర్ గా నియమితులైన సాల్మన్ రాజ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ JNNURM వాసులు సాల్మన్ రాజ్ కుత్బుల్లాపూర్ A-బ్లాక్ ఎస్సీ సెల్ కన్వీనర్ గా నియమితులైన సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి అనంతరం సాల్మన్ రాజ్…

మహాత్మ జ్యోతి బాపూలే రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా దూదిమెట్ల శివ

మహాత్మ జ్యోతి బాపూలే రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా దూదిమెట్ల శివ చిట్యాల (సాక్షిత ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మహాత్మా జ్యోతి బాపూలే 197వ జయంతి కార్యక్రమాల రాష్ట్ర కన్వీనర్ గా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలానికి చెందిన దూదిమెట్ల…

చట్టసభలు భౌతిక దాడులకు వేదిక కారాదు – ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నివ్వెర పరిచింది…ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి.సుదర్శన్

చట్టసభలు భౌతిక దాడులకు వేదిక కారాదు – ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నివ్వెర పరిచింది…ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ వి.సుదర్శన్*ప్రజా సమస్యల పరిష్కార వేదిక అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలిచట్టసభల హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడాలిప్రజాస్వామ్య స్ఫూర్తికి విగాథం కలిగించే పరిణామాలు…

రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన పొన్నమనేని మల్లేష్ యాదవ్

Ponnamaneni Mallesh Yadav appointed as Rajendranagar Assembly convener బీజేపీ రాష్ట్ర పార్టీ తెలంగాణ లోని నియోజకవర్గాలకు అసెంబ్లీ కన్వీనర్ లను నియమించడం జరిగింది. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గా ప్రేమవతిపెట్ కు చెందిన పొన్నమనెని మల్లేష్…

You cannot copy content of this page