సికింద్రాబాద్ లోని పలువురు ముస్లిం మైనారిటీ నివాసాలను సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ సందర్శించి వారి నివాసాల్లో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. చిలకలగుడా లో స్థానిక మైనారిటీ ప్రముఖులు జహంగీర్ భాయి, ఖదీర్ భాయి తదితరుల నివాసాల్లో జరిగిన…
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హజ్ కమిటీ లో సభ్యునిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్, శామీర్ పేట్ మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ ముజీబుద్దీన్ శామీర్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ…
హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈనెల 5వ తేదీ సోమవారం రోజున తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం పదో మహాసభ ఖమ్మం లోని వైరా రోడ్ నందు గల ఎస్ ఆర్ కన్వెన్షన్ నందు ఉదయం 10 నుండి…
నాగర్ కర్నూల్ – కొల్లాపూర్ మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. వాచ్ మెన్ గా పనిచేస్తున్న నిరంజన్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ 16 ఏళ్ల మైనర్ విద్యార్థిని ప్రేమ పేరుతో వెంటపడి వేధించి బుట్టలో…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మైనారిటీ కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్ అధ్వర్యంలో మైనారిటీ కాంగ్రెస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఈ…
భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య సమక్షంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక …. సాక్షిత : భద్రాచలం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో ముస్లిం మైనారిటీ సంఘం నుండి 50 కుటుంబాలు ఎమ్మెల్యే పొడెం…
రానున్నఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం లోను ముచ్చటగా మూడవసారి గులాబీ జండా ఎగురవేసి చరిత్ర సృష్టించబోతున్నం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 – రంగారెడ్డి డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ కు చెందిన కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం…
కుత్బల్లాపూర్ నియోజకవర్గ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆత్మీయ సహవాసము లో పాల్గొన కె పి వివేకానంద్. కుత్బల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ శ్రీరామ్ నగర్ పరిధిలోని కుత్బల్లాపూర్ నియోజకవర్గ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్…
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టిపిసిసి మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా సొహైల్గా ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ (గాజులరామారం) మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ అక్బర్ గారికి,127 డివిజన్ (రంగారెడ్డి నగర్) మైనారిటీ…