కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మైనారిటీ సెల్ చైర్మన్ల నియామకం.

Spread the love

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టి‌పి‌సి‌సి మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా సొహైల్గా ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ (గాజులరామారం) మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ అక్బర్ గారికి,127 డివిజన్ (రంగారెడ్డి నగర్) మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన జలీల్ ఖాన్ కి,128 డివిజన్ (చింతల్) మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన ఖాజా భాయ్ గారికి నియామక పత్రాలు అందచేసిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .


ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి,మైనారిటీ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ సమీర్ ఖాన్,129 డివిజన్ ఇంచార్జ్ నీలి రహ్మతుల్లా,కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,కొంపల్లి మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఇబ్రాహిం,ఓ‌బి‌సి సెల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ గడ్డమీది భరత్ గౌడ్,ఏ‌ఐ‌సి‌సి హ్యూమన్ రైట్స్ యువజన అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,అసెంబ్లీ కో ఆర్డినేటర్ బత్తుల చిరంజీవి,127 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జ్ మేకల ఎల్లయ్య,సీనియర్ నాయకులు పాషా,అక్బర్,జహంగీర్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page