భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య సమక్షంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

Spread the love

భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య సమక్షంలో ముస్లిం మైనారిటీ కుటుంబాలు కాంగ్రెస్ లో చేరిక

….

సాక్షిత : భద్రాచలం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో ముస్లిం మైనారిటీ సంఘం నుండి 50 కుటుంబాలు ఎమ్మెల్యే పొడెం వీరయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుసరెళ్ల నరేష్, ఏఐసిసి నాయకులు బుడగం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు చింతిరేలా రవి కుమార్, పట్టణ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాసరెడ్డి, అడబాల వెంకటేశ్వరరావు, తమ్మళ్ల వెంకటేశ్వరరావు,
పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్
ఆరిఫ్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్, మైనారిటీ సంఘ సభ్యులు జిందా, మస్తాన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 25 At 3.03.40 Pm

Related Posts

You cannot copy content of this page