భైరవునిపల్లి నుంచి పలు కుటుంబాలు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

మండలంలోని భైరవునిపల్లికి చెందిన విపక్ష పార్టీ నుంచి పలు కుటుంబాల వారు కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో వీరికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని…

పెద్దారవీడు మండల వైసీపీ కి షాక్ – 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.…

కూనంనేని సమక్షంలో వంద కుటుంబాలు చేరికలు.

ప్రజల సమస్యలు, పార్టీ విస్తరణ లక్షయంగా కార్యకర్తలు పనిచేయాలి.*మతోన్మాద బీజీపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ.*సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ శ్రేణులు భాద్యతగా పనిచేయాలి.*కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.* సాక్షితభద్రాద్రి కొత్తగూడెం//సుజాతనగర్: మండల పరిధిలోని నాయకులగూడెం, మర్రితండా, సుజాతనగర్ తదితర గ్రామాల నుంచి…

పెద్దారవీడు మండలం సానికరం గ్రామంలో 10 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సానికవరం గ్రామం నుంచి 10 టిడిపి కుటుంబాలు మాజీ సర్పంచి గుంటక వెంకటరమణారెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం వైసిపి పార్టీ కార్యాలయంలో టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు. వీరిని వైసీపీ…

15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు

రొంపిచర్ల మండలం కొనకంచివారిపాలెం గ్రామంలో పొనుగోటి నాసరరావు సర్పంచ్, పొనుగోటి వెంకట్ రావు మాజీ సర్పంచ్, కొల్లి జగన్నాథ రావు అధ్వర్యంలో 15 కుటుంబాలు టిడిపిని విడి వైఎస్ఆర్సిపి లో చేరారు వారి అందరికి పార్టీ కండవ కపి పార్ట్ లోకి…

స్వచ్చందంగా బీజేపీ లో చేరిన 200 కుటుంబాలు

-ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు …… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం పార్లమెంట్ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ప్రచారంలో భాగంగా కల్లూరు మండలం, పడమటి లోకవరం, పుల్లయ్య బంజర గ్రామాలలో పర్యటించారు.…

20 కుటుంబాలు వైసీపీ ని వీడి టీడీపీలో చేరిక

దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పంచాయతీలోని 20 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఉలవపాళ్లలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ – బీజేపీ – జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి,…

జంగాలపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం జంగాలపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు…

బొల్లాపల్లి నుంచి 10 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామం నుంచి 10 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ..…

దినేష్ రెడ్డి సమక్షంలో 40 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి

వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి మౌలిక సదుపాయాలు కరువు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయం 111వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” పాదయాత్రలో భాగంగా కోవూరు మండలం మసీద్…

You cannot copy content of this page