జంగాలపల్లి గ్రామం నుంచి 20 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరిక

Spread the love

వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం జంగాలపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కి చెందిన 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .

పార్టీ చేరిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులని, వీరికి పార్టీ లో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలిపారు..

Related Posts

You cannot copy content of this page