హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ నేరాంగీకార పత్రం

హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన అంశాలు వెలుగుచూశాయి. ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా ఓ ఐఏఎస్‌ పేరును ప్రస్తావించారు. ఆ ఐఏఎస్‌ అధికారి.. బాలకృష్ణ ద్వారా తనకు కావాల్సిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారు.  …

జిన్నారంలో వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ మార్కెట్ మెయిన్ రోడ్ లో ఏదాస్థితిలో ఉంచాలని సర్పంచ్ కి సెక్రెటరీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు నాయకులు

జిన్నారం గ్రామపంచాయతీ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి కి గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మార్కెట్ స్థలాన్ని యధాస్థితిలో ఉంచాలని వినతిపత్రం ఇవ్వడం. జరిగింది. ఇంతకుముందు మార్కెట్ జరిగే స్థలం ఎక్కడుందో అక్కడ పెట్టాలని వ్యాపారస్తులు గ్రామస్తులు నాయకులు మార్కెట్…
Whatsapp Image 2023 10 13 At 4.21.40 Pm

మంత్రి కేటీఆర్ కి వినతి పత్రం అందించిన*

అలంపూర్ నియోజకవర్గ అసమ్మతినేతలు & ప్రజా ప్రతినిధులు*_హైదరాబాదులోని ప్రగతి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని అలంపూర్ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం ను…

అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై కుమారుడికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం

అనారోగ్య కారణాలతో మరణించిన ఏఎస్సై కుమారుడికి కారుణ్య నియామకాల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ నియామక పత్రం అందజేసిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., అనకాపల్లి, : ఏఎస్సై అర్.తులసీనాథ్, విశాఖపట్నం సిటీ సిసిఎస్ లో పని చేస్తూ, తేది.04.09.2021…

వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా తలా రి వీరప్ప ముదిరాజ్ కి నియామక పత్రం ఇస్తున్న, జగన్ మోహన్ రావు ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షులు

సాక్షిత . వికారాబాద్ జిల్లా తాండూర్ : తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్ మోహన్ రావు ముదిరాజ్ , పెద్దెముల్ మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గా ఉన్న తలారి వీరప్ప ముదిరాజ్ (గాజీపూర్ సర్పంచ్)ని, వికారాబాద్ జిల్లా…

ప్రశంసా పత్రం అందుకుంటున్న బాపట్ల రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి

బాపట్ల జిల్లా:నేర నియంత్రణ సమీక్ష సమావేశంలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకుంటున్న బాపట్ల రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి

మౌలిక సదుపాయాల రూప కల్పన గురించి కృషి చేయగలరని వినతి పత్రం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు సుబ్బారావు గారితో మర్యాద పూర్వకంగా కలిసిన 1వ డివిజన్ ఎపిఆర్ ప్రణవ్ అంటిలా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.ఈ సందర్భంగా ఇటీవలే…

ఎమ్మెల్యే ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

దుండిగల్ మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ అక్బర్ కి నియామక పత్రం

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టి‌పి‌సి‌సి మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా సొహైల్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,దుండిగల్ మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన మహమ్మద్ అక్బర్కి నియామక పత్రం అందచేసి శుభాకాంక్షలు తెలిపిన టి‌పి‌సి‌సి రాష్ట్ర…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం

ఈరోజు (07-08-2023) సోమవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.…

You cannot copy content of this page