YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు

Spread the love

YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారిని నగర పాలక సంస్థలోని మేయర్ ఛాంబర్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించగా,మేయర్ గారు వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా YSRCP I.T వింగ్ అధ్యక్షులు మాదాసు కిరణ్,YSRCP ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page