పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధం: ఉమామహేశ్వర నాయుడు

రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారికి ప్రజాస్వామ్యవాదికి జరుగుతున్న యుద్ధంలో ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచించుకోవాలి కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. 20-04-2024 న అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గం, సెట్టూరు మండలం, చిన్నంపల్లి, బొచ్చుపల్లి, కైరేవు గ్రామాలలో ఎన్నికల…

నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు సంఘీభావంగా జరుగు బైక్ ర్యాలీని జయప్రదం చేయండి.

పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండల కేంద్రంలో జరుగు చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభకు సంఘీభావంగారేపు 05 – 04 – 24(శుక్రవారం ) సాయంత్రం 4 గం. లకు 2000 బైక్ లతో వేల్పూరు ఎన్టీఆర్ విగ్రహం నుండి క్రోసూరు మండల…

అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తాం..చంద్రబాబు నాయుడు

అధికారంలోకి రాగానే నెలకు 4వేల రూపాయల పింఛను అందిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టిడిపి చేపట్టిన ప్రజాగళం యాత్రలో భాగంగా డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో సీమలో…

నారా చంద్రబాబు నాయుడు రా కదిలి రా సభ విజయవంతం

యువనేత శంఖారావ సభ విజయవంతం చేద్దాం పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ .. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సవితమ్మ విలేకరుల సమావేశంలో…

బీసీల అభివృద్ధి, సంక్షేమం టిడిపి తోనే సాధ్యం; ఉమామహేశ్వర నాయుడు

బీసీల అభివృద్ధి ,సంక్షేమం టిడిపి తోనే సాధ్యమని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. 06-02-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణదుర్గం రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధిలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు…

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని టీడీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం
Whatsapp Image 2024 01 22 At 12.31.01 Pm

అయోధ్య రామమందిరంలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.

Whatsapp Image 2024 01 13 At 3.42.36 Pm

ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు వరం;ఉమామహేశ్వర నాయుడు

ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు ఓ వరమని, కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. 13-01-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ లో ఈనెల 18వ తేదీన జరగబోవు మెగా రక్తదాన శిబిరం గురించి ఆయన…

వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుంది;ఉమామహేశ్వర నాయుడు

వైసీపీ ప్రభుత్వాన్ని కూలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉంటుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా, బోగపురం మండలం, పోలేపల్లి వద్ద యువగలం ముగింపు సభ ఏర్పాట్లలో ఉమామహేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

You cannot copy content of this page