వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు
హైదరాబాద్: రామకృష్ణ మఠం హైదరాబాద్ స్వర్ణోత్సవాల సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన వివేకానంద…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు కి…
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం బెస్తవారిపేటలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షిస్తున్న బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు
YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు
YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారిని నగర పాలక సంస్థలోని మేయర్ ఛాంబర్ నందు…
ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
సాక్షిత ; దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కిచ్చిన గొప్ప నాయకుడు, ఆర్ధిక సంస్కరణల జాతిపిత మాజీ ప్రధానమంత్రి PV. నరసింహారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల…
సాక్షితహైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని నెక్లెస్రోడ్డులో ఉన్న పీవీ జ్ఞానభూమి వద్ద అంజలి ఘటించారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవితో పాటు ఇతర కుటుంబసభ్యులు, వివిధ…
హైదరాబాద్: క్లిష్ట సమయంలో దేశాన్ని కాపాడిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాడు పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలాలే నేడు దేశ ప్రజల అనుభవంలోకి వచ్చాయని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102వ…
Minister Errabelli paid tributes on the occasion of PV Narasimha Rao’s death పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గొప్ప నిజాయితీ గల నాయకుడు పివికి నివాళులర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను దేశ…