దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులుగా ఎన్నికైన చింతకింది సురేశ్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ విభాగం అధ్యక్షులుగా ఎన్నికైన చింతకింది సురేశ్ ని అభినందించిన టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .


ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ మండల మాజీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి,దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దికుంట నవీన్ రెడ్డి,బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి,రాష్ట్ర ఫిషర్మన్ కాంగ్రెస్ కార్యదర్శి పోషి మహేశ్ ముదిరాజ్,దుండిగల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి బైండ్ల దయానంద్,యువజన కాంగ్రెస్ నాయకులు బత్తుల చిరంజీవి,మాదిరెడ్డి అరుణ్ రెడ్డి,రవి నాయక్,మిద్దెల సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page