జగిత్యాల నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన PS NO 177లో మోడల్ పోలింగ్ స్టేషన్లో ఓటు వినియోగించుకున్న .. కలెక్టర్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని ఆమె తెలిపారు…
దుబాయ్ ని షేక్ చేస్తున్నా మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్:మాజీ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు.. ఆయన ఏ పని చేసినా.. సోషల్ మీడియాలో ట్రెండింగే.. ఇటీవల గోవాలో పారా గైడ్లింగ్ చేస్తూ హల్ చల్ చేసిన మల్లన్న.. తాజాగా దుబాయ్…
షేక్ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి.. 2 నిమిషాలు మౌనం పాటించిన కేబినెట్ సభ్యులు జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు ఆమోదం జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలు ఆరోగ్యశ్రీ పరిధి రూ. 25 లక్షలకు పెంపు…
నాగర్ కర్నూల్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషకు మద్దతు పెరుగుతోంది. నిరుద్యోగుల గొంతుకగా.. కొల్లాపూర్ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు నిరుద్యోగ సంఘాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని…
హైదరాబాద్:ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలోరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్టల్ గదిలో వినాయకుడిని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజలో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా చూడడం…
ప్రకాశం జిల్లా YSR CP జగనన్న అభిమాని షేక్ జిలాని సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యర్రగొండపాలెం YSR CP నాయకులు ..! రానున్న ఎన్నికల్లోనూ YSR CP ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మార్కాపురానికి చెందిన ప్రెవెట్ టీచర్ జగనన్న…
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టిపిసిసి మైనారిటీ సెల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా సొహైల్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన షేక్ ఇబ్రహిం కి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో నియామకపత్రం అందచేసి…
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన షేక్ గౌస్ కి నియామక పత్రాన్ని అందజేసిన మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి … ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో…
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం ఎందుకు.. షేక్ జానీ భాష. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘాల.APGEA ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రభుత్వం ఉద్యోగస్తులను మోసం చేసే ప్రయత్నం చేయవద్దని.…
సుప్రీం కోర్టులో కవితకు షాక్… ఈడి నోటీసులపై షేక్ నిరాకరణ.. న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. అయితే మధ్యంతర…