చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను…

చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్

చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్‌పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు…

ఈనెల 6న నిర్వహించనున్న మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

ఈనెల 6న నిర్వహించనున్న మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ పార్లమెంట్…

నీలం మధు” నిమర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ నాయకులు

మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను ఇస్నాపూర్ మైనార్టీ నాయకులు, మత పెద్దలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన వీరంతా నీలం మధు ముదిరాజ్ సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.…

వైసీపీని వదిలి టిడిపి తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎస్.కె సందాని భాష నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరిన మైనార్టీ నాయకులు…

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చిన మైనార్టీ కుటుంబ సభ్యులు

సాక్షిత : చుట్టం చూపుగా ఎన్నికల సమయంలో వచ్చే నాయకుడు మాకు వద్దు, కరోనా కష్టకాలంలో మాకు అండగా నిలిచి ధైర్యం చెప్పి మా కడుపు నింపిన నాయకుడికే మా మద్దతు – ముస్లిం సోదరులు ముస్లిం సోదరుల ప్రేమ వెలకట్టలేనిది,జగనన్న…

గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మైనార్టీ నేతల ప్రెస్ మీట్

అమెరికా రాము, టిడిపి మైనార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన, వైసీపీ నాయకులు…. -ఎన్నికలు అయితే అమెరికా పారిపోయే 100 కోట్ల రాము….వేసిన బిస్కెట్లకు కక్కుర్తి పడిన కొందరి కుక్కల వల్ల గుడివాడలో మైనార్టీలకు తీవ్ర నష్టం…. -కొడాలి నాని పేరు ఎత్తే…
Whatsapp Image 2024 01 19 At 1.48.25 Pm

ఉమామహేశ్వర ఆలయంలో మైనార్టీ మహిళల ప్రత్యేక పూజలు

అచ్చంపేట:-నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల కొండలపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అలాగే రంగాపూర్ జాతర సందర్భంగా మైనార్టీ మహిళలు రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాలో పూజలు చేసి అనంతరం కొండపై వెలసిన శ్రీశైల ఉత్తర…
Whatsapp Image 2023 11 25 At 8.05.06 Pm

మైనార్టీ పబ్లిక్ మీటింగ్ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గo 128 డివిజన్ వల్లభాయ్ పటేల్ నగర్, గాజులరామారంలో జరిగిన మైనార్టీ పబ్లిక్ మీటింగ్ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన…
Whatsapp Image 2023 11 24 At 3.34.06 Pm

మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది

వెంకటాపురం మండలం కేంద్రంలోని మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య గారికి.✋ హస్తం గుర్తుపై మీ ఓటు…

You cannot copy content of this page