మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది

Spread the love

వెంకటాపురం మండలం కేంద్రంలోని మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య గారికి.✋ హస్తం గుర్తుపై మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని. మైనార్టీ సోదరులకు కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

Whatsapp Image 2023 11 24 At 3.34.06 Pm

Related Posts

You cannot copy content of this page