కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

గర్భవతులకు ఆరువేల ఆర్థిక సాయం..ఎలా అంటే? గర్భం దాల్చే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తొలి కాన్పుకు అయితే ఐదు వేలు, రెండో కాన్పుకు అయితే ఆరు వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం గడిచిన ఎనిమిదేళ్లుగా…

తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు

తనకు జరిగిన ప్రమాదం గురించి వస్తున్న రూమర్స్‌ నమ్మొద్దని గాయని మంగ్లీ విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఆమె పోస్ట్‌ పెట్టారు. ‘‘రెండు రోజుల క్రితం ఊహించనివిధంగా చిన్న ప్రమాదం చోటుచేసుకుంది.…

ప్రధాన మంత్రి ‘డొనేట్, బెయిల్ అండ్ టేక్ బిజినెస్’ పథకం గురించి మీకు తెలుసా?

దేశంలో ‘వసూలీ భాయ్’ తరహాలో ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ‘మనీలాండరింగ్’ చేస్తున్నారు. రికవరీ ఏజెంట్లుగా మారిన ఏజెన్సీల దర్యాప్తులో పాల్గొన్న 30 కంపెనీలు దర్యాప్తు సమయంలో బీజేపీకి రూ.335 కోట్లు విరాళంగా ఇచ్చాయని నివేదికలు వెల్లడించాయి. బెయిల్‌…

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, చాలా రోజుల తర్వాత  ప్రేమ గురించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడ ఉన్న…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి

కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని పేర్కొన్నారు. చెప్పారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు…
Whatsapp Image 2023 11 24 At 3.34.06 Pm

మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది

వెంకటాపురం మండలం కేంద్రంలోని మసీదులో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి .మైనార్టీ డిక్లరేషన్. గురించి వివరించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోదాం వీరయ్య గారికి.✋ హస్తం గుర్తుపై మీ ఓటు…

మౌలిక సదుపాయాల రూప కల్పన గురించి కృషి చేయగలరని వినతి పత్రం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని సీనియర్ నాయకులు సుబ్బారావు గారితో మర్యాద పూర్వకంగా కలిసిన 1వ డివిజన్ ఎపిఆర్ ప్రణవ్ అంటిలా ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.ఈ సందర్భంగా ఇటీవలే…

మహమ్మద్ ప్రవక్త గురించి నజీముల్లా ఖాన్ జమ్మికుంట మసీదులో ముస్లిం సోదరులకు వివరించారు

మహమ్మద్ ప్రవర్తన గురించి డాక్టర్ నజీముల్లా ఖాన్ ఈరోజు ఆబాది జమ్మికుంట మసీదులో ముస్లిం సోదరులకు వివరించారుఈరోజు కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంట మజీద్ సైదాని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఆవాది జమ్మికుంటలో ముస్లింలు అందరూ ఏకమధ్యమై ఒక కార్యక్రమాన్ని…

ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం

ఈరోజు (07-08-2023) సోమవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు డిగ్రీ కళాశాల భవనం ఏర్పాటు గురించి వినతి పత్రం అందజేశారు.…

You cannot copy content of this page