వైసీపీని వదిలి టిడిపి తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

Spread the love

కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎస్.కె సందాని భాష నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరిన మైనార్టీ నాయకులు షఫీ అహ్మద్, అబూబకర్ షారుక్ బాగి, అతిక్ అహ్మద్, ఫరూక్ నాయబ్ గౌస్ బాషా, రమీజ్ అప్రోచ్ మోహిత్ ,దిన్ అబ్దుల్లా గౌస్, గోల్డ్ ముజీబ్ అహ్మద్, తాజుద్దీన్ రఫీ, చికెన్ స్టాల్ ఎస్.కె మస్తాన్ సాహెబ్, బేల్దారి మేస్త్రి, చేరికలు, అనంతరం ఎంపీటీసీ నాగరాజు మాట్లాడుతూ పోతిరెడ్డి పాలెం గ్రామంలో గ్రామస్తులందరికీ మనవి చేసుకుంటున్నాను గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా మే 13 వ తారీకు జరుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ డి ఏ కోటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ని ఎన్నికల గుర్తు సైకిల్ ఈ పవిత్రమైన ఓటు ముద్రను వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించు ప్రార్థన మన గ్రామ అభివృద్ధికి పదంలో నడిపించుకుదాం.

Related Posts

You cannot copy content of this page