ఎన్నికల్లో జోరు మీదున్న పడుగుపాడు టిడిపి నాయకులు

Padugapadu TDP leaders who are on a roll in the election ప్రశాంతి రెడ్డి గెలుపు కోవూరుకి మలుపు,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, సాక్షిత : ఎన్నికల ప్రచారంలో భాగంగా పడుగుపాడు 89,99,100, బూతుల్లో పడుగుపాటు టి.డి.పి. నాయకులు గడపగడప తిరుగుతూ చంద్రన్న…

టిడిపి. జనసేన. బిజెపి. మహిళా ఆధ్వర్యంలో మహిళా సదస్సు.

విషయం…… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మహిళా సోదరీమణులు ఉక్కుపాదం మోపాలి.. మహిళలకు ఎంవి శ్రీ భరత్. పల్లా .ఎన్నికల ముందు ద దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన .మరుక్షణం నుండి కల్తీ మద్యం…

వైసీపీని వదిలి టిడిపి తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎస్.కె సందాని భాష నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరిన మైనార్టీ నాయకులు…

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన తెదేపా మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్• గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్‌ సాయంతో లోకేష్ ఫోన్‌ను ట్యాప్…

ప్రతిపక్ష టిడిపి పార్టీకి భారీ షాక్

-ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో బోయారేవుల గ్రామంలో టిడిపిని వీడి వైఎస్సార్సీపీ లోకి 100 కుటుంబాల చేరికలు -బోయారేవుల గ్రామంలో టిడిపి నుండి వైసీపీ లోకి 100 కుటుంబాల చేరిక-వైసీపీలోకి ఊపు అందుకున్న చేరికలు-డమ్మీ చేరికలతో బుడ్డా అరుభాటాలు వెలుగోడు…

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టిడిపి సీనియర్ నేత..

పార్టీలో నెంబర్ టూ.. పార్టీ అధినేతకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు. ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన ఎవరంటే…

ఎన్నికల సమర శంఖారావం పూరించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు

పలమనేరు ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కూటమి గెలుపు- ప్రజల గెలుపు అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… వైసీపీ పాలనలో సీమలో…

ఎమ్మెల్యే కొడాలి నానిపై ఫైర్ అయిన గుడివాడ టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము ఫైర్

సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న, కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసిపినే. వెనిగండ్ల రాము పాయింట్స్ అమరావతి అంత గ్రాఫిక్స్ అన్నారు ఇప్పుడు 370 కోట్ల రుణం ఎలా తెచ్చారు.వైసిపి ఎమ్మెల్యేలు,మంత్రులు చెప్పే ప్రతి మాట అబద్ధమే. దారుణంగా…

కోవూరు టిడిపి తరపున పోటీ చేసేది నేనే.పోలం రెడ్డి దినేష్ రెడ్డి.

కోవూరు టిడిపి అభ్యర్థిగా తానే ఉంటానని దీంట్లో మరో అనుమానం లేదని కోవూరు టీడీపీ ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్పష్టం చేశారు,ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనాలను నమ్మవద్దని…

మడకశిర టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కి తెలుగుదేశం పార్టీ జెండా కలర్ పసుపు పూల గజమాలతో సన్మానం.

మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య హిందూపురం నుంచి వచ్చిన అభిమానులు గజమాలతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ ను ఘనంగా సన్మానించారు. మంచి మనసున్న ఉన్నత చదువులు చదివిన మీలాంటి వ్యక్తులకి…

You cannot copy content of this page