కోవూరు టిడిపి తరపున పోటీ చేసేది నేనే.పోలం రెడ్డి దినేష్ రెడ్డి.

Spread the love

కోవూరు టిడిపి అభ్యర్థిగా తానే ఉంటానని దీంట్లో మరో అనుమానం లేదని కోవూరు టీడీపీ ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్పష్టం చేశారు,ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనాలను నమ్మవద్దని ఈ విషయంపై మీడియా మిత్రులు కూడా ఆచితూచి వ్యవహరించాలని కోరారు ముఖ్యంగా కోవూరు టిడిపి అభ్యర్థిగా తానే ఉంటానని దీంతో మరో ఛాన్స్ లేదని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు పూర్తి భరోసా కల్పించాలని అందులో భాగంగానే ప్రజల మధ్య తిరుగుతున్న అని రానున్న ఎన్నికల్లో తానే టిడిపి అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించటంతో పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకుంటామని తెలిపారు.

Related Posts

You cannot copy content of this page