వైసీపీని వదిలి టిడిపి తీర్థం పుచ్చుకున్న మైనార్టీ నాయకులు

కోవూరు మండలం పోతిరెడ్డి పాలెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఎస్.కె సందాని భాష నాయకత్వంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరిన మైనార్టీ నాయకులు…

కె.పి వివేకానంద్ సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న జానయ్యా..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ శ్రీ రామ్ నగర్ కాలనీకి చెందిన నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక ఉపాధ్యక్షుడు బీజేపీ సీనియర్ నాయకులు జానయ్యా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మేల్యే కె.పి. వివేకానంద్ సమక్షంలో…

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న..

గద్వాల జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య.. మాజీ మార్కెట్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవి చంద్రశేఖర్ రెడ్డి… ఢిల్లీలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత దంపతులు,…

గులాబీ తీర్థం పుచ్చుకున్న లాలవల్లి కురుమ సంఘం సభ్యులు: ఎమ్మెల్యే దాసరి

గులాబీ తీర్థం పుచ్చుకున్న లాలవల్లి కురుమ సంఘం సభ్యులు: ఎమ్మెల్యే దాసరి ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలోని కురుమ సంఘ పెద్ద మనుషులు దాదాపు 100 మంది కాంగ్రెస్ పార్టీనీ వీడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి…

You cannot copy content of this page