గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మైనార్టీ నేతల ప్రెస్ మీట్

Spread the love

అమెరికా రాము, టిడిపి మైనార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన, వైసీపీ నాయకులు….

-ఎన్నికలు అయితే అమెరికా పారిపోయే 100 కోట్ల రాము….వేసిన బిస్కెట్లకు కక్కుర్తి పడిన కొందరి కుక్కల వల్ల గుడివాడలో మైనార్టీలకు తీవ్ర నష్టం….

-కొడాలి నాని పేరు ఎత్తే అర్హత లేని పిల్ల బచ్చాలు….. కనీసం ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు సున్తీ కూడా అవ్వని పిల్లి బిత్రే గాళ్లు కూడా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు

వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ కామెంట్స్

టిడిపి కార్యాలయంలో నిన్న జరిగిన ప్రెస్మీట్లో నాని గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ, పచ్చి అబద్దాలు చెప్పారు.

షాదీ ఖానా, చౌక్ మసీదు షాపుల నిర్మాణాలు ఆగిపోవడానికి కారకులు ఎవరు.

గుడివాడలో మైనార్టీల అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధం…..

టిడిపి నాయకుల వల్లే గుడివాడలో మైనార్టీల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందంటూ సంబంధిత పత్రాలు మీడియాకు చూపించిన బాజీ.

చిటిక వేసి చాలెంజ్ చేస్తున్నాం….. 12 వార్డులోనే కాదు, మైనార్టీలు నివసించే 10,11,12 వార్డుల్లో వైఎస్ఆర్ సీపీకి భారీ మెజార్టీ వస్తుంది.

పార్టీలో చేరిన అబు తన స్టామినా ఏంటో ఎన్నికల్లో చూపిస్తారు.

వైసీపీ నాయకుడు మహమ్మద్ ఖాసిం (అబూ) కామెంట్స్

ఉరకుక్కలకు బిస్కెట్లు వేసిన రాము తన కార్యాలయంలో, పిచ్చావా గుడులు వాగించాడు.

ఎంటెక్ గోల్డ్ మెడలిస్టునైన తాను టిడిపిలో మైనార్టీలకు జరుగుతున్నా అవమానాన్ని చూసి తట్టుకోలేక బయటకు వచ్చాను.

వంద కోట్లు తెచ్చిన రాము వద్ద పాలేరు పని చేయలేకపోతున్నాం.

నా సొంత ఇల్లు,ఆస్తులు అన్ని గుడివాడలో ఉన్నాయి…. కేవలం పిల్లల చదువుల కోసమే విజయవాడ వెళ్లాను.

నిన్న జరిగిన ప్రెస్మీట్లో వ్యభిచార గృహాలంటు…అర్దం పర్థం లేకుండా డీ గ్రేడ్ మాటలు మాట్లాడారు.

అతి కొద్ది కాలంలో రాము కోట్లు ఎలా సంపాదించాడు…. డల్లాస్ లోని తన గెస్ట్ హౌస్ లో ఆయన చేస్తున్న వ్యాపారాలు చేప్పాలి.

రాము అనేవాడు ,కొడాలి నాని కాళీ గోటికి సరిపోడు…..ఎన్ని సార్లు అయిన చెబుతాం మీకు చేతనైతే మా బొచ్చు పీక్కోండి.

గుడివాడలో గుడికెళ్లిన, మసీదు కెళ్ళిన, చర్చికి వెళ్లిన, బడికి వెళ్లిన, ఏ వీధికి వెళ్ళిన కొడాలి నాని సొంత డబ్బుతో చేసిన అభివృద్ధి కనిపిస్తుంది.

ఎన్నికలయ్యాక కనిపించని వ్యక్తుల మాటలు ప్రజలు నమ్మవద్దు.

గుడివాడకు సంబంధంలేని తులసి, టింకు అనే వ్యక్తులకు ఇక్కడ రాజకీయాలతో పనేంటి.

తులసి అనే వ్యక్తి ఇంటిదగ్గర ఇద్దరు బిట్ కానిస్టేబుళ్లను పెడితే ఆయన రాత్రి వ్యాపారాలు తెలుస్తాయి.

నాని బిక్షతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు….. ఇప్పుడు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

నిరాధారముగా వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారిపై పోలీస్ కంప్లెయింట్ ఇస్తున్న,మీరు కూడా ఇవ్వండి విచారణలో ఎవరేంటో తెలుస్తుంది.

20 ఏళ్లుగా కొడాలి నాని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు….. గుడివాడ ప్రశాంతంగా ఉంది.

టిడిపి గాని అధికారంలోకి వస్తే…. ప్రజల,ప్రభుత్వ ఆస్తులను దోచుకునేందుకు రాము కోటరి సిద్ధంగా ఉంది.

కొడాలి నాని అంటే గుడివాడకు భద్రత.

మైనార్టీల వార్డులను అసలు రాము టచ్ చెయ్యలేడు.

నేను చేసిన చిన్న ర్యాలీకే తట్టుకోలేక పోతే….రేపు కొడాలి నాని రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి.

నేనేంటో నా మైనార్టీ సోదరి సోదరీమణులందరికీ తెలుసు.

వైసిపి ఉపాధ్యక్షుడు ఆలీ బెగ్ కామెంట్స్

గుడివాడలో మైనార్టీలకు పైసాకు పనికిరాని నాయకుడు నిన్నేదేదో మాట్లాడాడు.

కే జి ఎఫ్ మాదిరి, సదరు నాయకుడి కనుసన్నల్లో రామారావు హాస్పటల్ సరౌండింగ్స్ లో జరగని జూద క్రీడలు లేవు, అలాంటి వారు మా గురించి మాట్లాడుతున్నారు.

ఎంతసేపు తన స్వార్థం, తన సంపాదనే ముఖ్యం అనుకునేలా ప్రవర్తించిన వ్యక్తికి ఈరోజు మైనార్టీలు వచ్చారా.

ఎన్నారై రాము మీద నాని గెలవడం అనేది చాలా చిన్న విషయం.

50సీట్లు గెలిపించి జగన్ కు ఇవ్వగల కెపాసిటీ నానిది.

పిల్లి పిత్రి బ్యాచ్ తో మాట్లాడించే స్థాయికి టిడిపి దిగజారిపోయింది…… టిడిపిలో మైనార్టీ నాయకులే లేరు.

మైనార్టీల ముసుగులో కొందరు చిల్లర వెధవలు చేసే పనుల వల్ల గుడివాడలో మైనార్టీలందరూ నష్టపోతున్నారు.

మైనార్టీ సోదరుల కోసం కొడాలి నాని ఏం చేశాడో మేము చూపిస్తాం…. టిడిపి హయంలో ఏం చేశారో చెప్పగలరా.

మైనార్టీ మూడు వార్డుల్లో వైఎస్ఆర్ సీపీకు భారీ మెజార్టీ వస్తుంది…… టిడిపి నేతలు చేసిన చాలెంజ్ కు మేము సిద్ధం….. జిల్లా వదిలి కాదు….. మెజార్టీ రాకపోతే రాజకీయాలే వదిలేస్తాం.

మీడియా సమావేశంలో సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సయ్యద్,గుల్జార్ చౌక్ మసీదు కమిటీ అధ్యక్షుడు రజాక్ బాషా, వైఎస్ఆర్ సీపీ నాయకులు కాజ బెగ్,షేక్ బాజీ షరీఫ్ ,ఖాదర్ బెగ్,మహ్మద్ జబ్రిద్దున్,గాంధీ,రిజ్వాన్ బెగ్,సర్దార్ బెగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page