ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోళీ సంబురాలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్ ఖమ్మం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం హోళీ సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు ఆటాపాటలతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. హోళీ పండుగను…

మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాణావత్ వెంకటరమణ నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలునాయక్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రంగులు చల్లుకొని స్వీట్లు పంచిపెట్టారు.. ఈ సందర్భంగా…

జూబ్లీహిల్స్ కార్యాలయంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం.

*హాజరైన పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు.

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రాధా–రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ తహసిల్దార్ కార్యాలయంలో మా పొలం సమస్య తీర్చాలంటూ గత ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఐదుగురు మహిళలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు ఇంకాపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధిష్ఠానాన్ని కలిసిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి

జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధిష్ఠానాన్ని కలిసిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి (POC) దేవర మనోహర , రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి మరియు ఇతర నాయకులు. తెనాలి కాబోయే ఎమ్మేల్యే, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(PAC) చైర్మన్,…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విశాఖపట్నం టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన సతీమణి సంధ్యా రాణి. విశాఖపట్నం టీడీపీ సౌత్, ఈస్ట్‌ ఎలక్షన్‌ ఇంచార్జిగా పనిచేసిన…

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి…

గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎస్సీ సెల్ నాయకుల ప్రెస్ మీట్

గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎస్సీ సెల్ నాయకులు…. -టిడిపి ఇంచార్జ్ వెనిగండ్ల రాము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నా ఎస్సీ సెల్ నాయకులు…. వైసీపీఎస్సీ…

పశ్చిమ నియోజకవర్గం బుద్ధ వెంకన్న గారి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో

డివిజన్ ప్రెసిడెంట్ & క్లస్టర్ ఇంచార్జెస్ & భూత్ ఇన్చార్జెస్ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది బుద్ధ వెంకన్నకోవర్ట్ నాని పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని నాశనం చేశాడని…

You cannot copy content of this page