ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీపీఎం నేతల భేటీ.

ముఖ్యమంత్రితో వారి నివాసంలో భేటీ అయిన సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, ఎస్ వీరయ్య..

తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటి

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతలు సమావేశమయ్యారు. ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, నేతలు అరుణ్‌సింగ్‌, శివప్రకాశ్‌, మధుకర్‌ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం,…

చంద్రబాబు నివాసంలో ముగిసిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ

వివిధ అంశాలపై 2 గంటల పాటు సాగిన కీలక చర్చ భేటీలో పాల్గొన్న పవన్‌, పురందేశ్వరి, అరుణ్‌సింగ్‌, సిద్ధార్థనాథ్‌ సింగ్‌ ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచారశైలి, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ పరస్పర మార్పు కోరుకుంటున్న వివిధ స్థానాలపై కూటమి నేతల చర్చ ప్రధాని…

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమా

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలుసాక్షితసికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ కైవసం చేసుకోనుందని, పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ…

కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల పరిచయ సమావేశం.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేయాలని కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

శ్రీకాళహస్తిలో కోలాహలంగా బీజేపీ నేతల ముమ్మరంగా ఎన్నికలప్రచారం

కోలా ఆనంద్ ను ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్న బీజేపీ నేతలు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ పార్టీ కో – కన్వీనర్

గుడివాడ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మైనార్టీ నేతల ప్రెస్ మీట్

అమెరికా రాము, టిడిపి మైనార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన, వైసీపీ నాయకులు…. -ఎన్నికలు అయితే అమెరికా పారిపోయే 100 కోట్ల రాము….వేసిన బిస్కెట్లకు కక్కుర్తి పడిన కొందరి కుక్కల వల్ల గుడివాడలో మైనార్టీలకు తీవ్ర నష్టం…. -కొడాలి నాని పేరు ఎత్తే…

బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన ఎంపీ రవిచంద్ర

కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణను కేసీఆర్ గొప్పగా అభివృద్ధి చేశారు:ఎంపీ రవిచంద్ర కాళేశ్వరంకు 86పైసలు కూడా కేంద్రం ఇవ్వలే:ఎంపీ రవిచంద్ర రేవంత్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్న:ఎంపీ రవిచంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ విలువైన సమయాన్ని వృధా పర్చింది:ఎంపీ రవిచంద్ర సహచర…

దేవినేని ఉమాకు జాతీయ నేతల పట్ల ఉన్న గౌరవం ఇదేనా?

దేవినేని ఉమాకు జాతీయ నేతల పట్ల ఉన్న గౌరవం ఇదేనా? మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పాదరక్షలు ధరించి నివాళులర్పించిన దేవినేని. దేవినేని ఉమాను చూస్తే గురివింద గింజ సామెత గుర్తు వస్తోంది. -మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు.…

గవర్నర్​కు పంచాయతీ రాజ్ చాంబర్​ నేతల ఫిర్యాదు

Complaint of Panchayat Raj Chamber leaders to Governor గవర్నర్​కు పంచాయతీ రాజ్ చాంబర్​ నేతల ఫిర్యాదు నిధులు మళ్లిస్తే పంచాయతీ రాజ్ వ్యవస్థ మనుగడ కష్టం కేంద్రానికి పంపిస్తానని గవర్నర్ తమిళిసై హామీ ప్రధాన కార్యదర్శి బాదెపల్లి సిద్దార్థ…

You cannot copy content of this page