కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల పరిచయ సమావేశం.

Spread the love

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేయాలని కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , ఎమ్మెల్సీ నవీన్ రావు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page