కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం:10 ద్విచక్రవాహానాలు దగ్ధం

కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి, రెండు షాపులు, 10కి పైగా వాహా నాలు దగ్ధం అయ్యాయి. హైదరాబాద్ కూకట్ పల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ కూలర్ల షాపులో.. షాపు మూసివేసిన అనంతరం రాత్రి 11 గంటల…

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశం

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. *సాక్షిత : *అనంతరం రాగిడి…

కూకట్ పల్లి నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల పరిచయ సమావేశం.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు కృషి చేయాలని కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…

కూకట్ పల్లి నియోజకవర్గంలోని  ఓల్డ్ బోయిన్పల్లి, 306.00 లక్షలు రూపాయలతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతు గత 45 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నామని, పాదయాత్రలో భాగంగా పలు కాలనీలో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలను…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు…

కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ లో స్థానిక కార్పొరేటర్  సభిహా గౌసుద్దిన్ అధ్వర్యంలో 25 వ రోజు పాదయాత్ర చేశారు… సబ్దార్ నగర్,రాజీవ్ గాంధీ నగర్ లో పాదయాత్ర లో ప్రజా సమస్యలు ఎమ్మేల్యే కృష్ణారావు తెలుసుకుంటూ ముందుకు…

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారం రోజులుగా మూసా పేట్ డివిజన్ లో…

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో మూడవ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర ,కొనసాగించారు..ఆయన తో పాటు కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ పాల్గొన్నారు… డివిజన్ లోని హరిజన బస్తీ..సిక్కు బస్తి…మొదలగు ప్రాంతాలలో ప్రజా…

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు

సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు…ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్,జిహెచ్ఎంసి అధికారులు, పాల్గొన్నారు…ఈ నేపధ్యంలో..శ్రీ సాయి ఎన్ క్లేవ్..ముస్లిం బస్తీ.. యాదవ్ బస్తీ…హరిజన బస్తీ…మల్లికార్జున్…

కూకట్ పల్లి ఏసీపీ గా బాధ్యతలు తీసుకున్న శివభాస్కర్

కూకట్ పల్లి ఏసీపీ గా బాధ్యతలు తీసుకున్న శివభాస్కర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు.

కూకట్ పల్లి నియోజక వర్గం ఓల్డ్ బోయిన్ పల్లి లో ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు

సాక్షిత : *కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి 2వేల మంది మహిళలకు చీరలు, వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ చేసారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ..దేశంలో ఎక్కడలేని…

You cannot copy content of this page