కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు

Spread the love

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

వారం రోజులుగా మూసా పేట్ డివిజన్ లో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నాం అని…

మూసాపేట డివిజన్లో 90 శాతం పనులు పూర్తి చేసాం అని చెప్పారు

కొన్ని బస్తీలలో మంచినీటి సమస్యలు ఉన్నాయి అని

నెల రోజుల్లో నూతన పైప్ లైన్ వేసి మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం అని సందర్భంగా తెలిపారు…

బిజెపి కార్పొరేటర్ గా గెలిచిన వ్యక్తి ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు అని

కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీ రేవంత్ రెడ్డి మూసాపేట్ డివిజన్ లో  ఏనాడు కనపడలేదు అని గుర్తు చేశారు…

డివిజన్ లో  చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు అని మాధవరం కృష్ణారావు అన్నారు…

Related Posts

You cannot copy content of this page