ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపిద్దాం

Spread the love

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

అయిజ పట్టణంలో ఫంక్షన్ హాల్ నందు జరిగిన , మండలంముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎమ్మెల్సీ మాట్లాడుతూ….

ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారంతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిండా ముంచిందని
ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని
రైతుబంధు,రైతు బీమా, రుణమాఫీ,24 గంటల కరెంటు, యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ కరువుకు నిలయమై రైతాంగాన్ని ఆత్మహత్యలపాలు చేసిందని
కళ్యాణ లక్ష్మి తులం బంగారం, ఇంటికి ఇద్దరు ఆడపడుచులకు 2500 , 500 సిలిండర్ ,ఉచిత కరెంటు నిరుద్యోగులకు 4000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది.
నమ్మి కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజల్ని నిలువుగా ముంచింది. కంత్రి కాంగ్రెస్కు ఓటు వేస్తే బతుకులు ఆగమైతవి.

కెసిఆర్ పాలనలో ప్రజలంతా సుఖపడ్డారు పదేళ్ల పాలనలో కనిపించని కరువు కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే కరువు కాటకాలకు నిలయమైంది తెలంగాణ
పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి _*ఆ

Related Posts

You cannot copy content of this page