బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు

Nala overflowing in Boinapally is a threat of flood కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు అవుతుందని స్థానికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలన చేసారు. ఈ…

బాబూ జగ్జీవన్ రాం 117 జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి అయన మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రాం ఎంతో పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బీహార్ రాష్ట్రం భోజ్ పూరీ జిల్లా చంద్వ గ్రామం…

ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ, అర్బన్,రూరల్ మండల ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొన్న ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.పార్ల మెంట్ ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ…
Whatsapp Image 2023 10 16 At 3.20.54 Pm

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క

వెంకటపూర్ మండల రామంజపూర్ గ్రామ చెంచు కాలనీకి చెందిన కనుకుంట్ల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క పరామర్శించి, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా…

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన మల్కాజిగిరి ఎమ్మేల్యే మైనంపల్లి

కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారిగా హైదరాబాద్ కు విచ్చేసిన మల్కాజిగిరి ఎమ్మేల్యే మైనంపల్లి హనుమంత్ రావ్ కి శంషాబాద్ విమానాశ్రయం లో స్వాగతం పలికిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్…

బారి వర్షాలలో మునిపోతున్న కాలనీలను అభివృధి చేయాలి – ఎమ్మేల్యే కృష్ణారావు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఫతే నగర్ , అల్లాపూర్ డివిజన్ లలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు,జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్,జోనల్ కమిషనర్ మమత.. బారి వర్షాలలో మునిపోతున్న కాలనీలను అభివృధి చేయాలి – ఎమ్మేల్యే కృష్ణారావు నాల…

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారం రోజులుగా మూసా పేట్ డివిజన్ లో…

సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయి – ఎమ్మేల్యే చిరుమర్తి

సమన్వయంతో పార్టీ విజయం కోసం కృషి చేయాలి — వెలిమినేడులో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం చిట్యాల (సాక్షిత ప్రతినిధి) ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ఎమ్మెల్యే…

ఎమ్మేల్యే సాయన్న మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం.

ఎమ్మేల్యే సాయన్న మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న (72) మృతి పట్ల రాష్ట్ర…

You cannot copy content of this page