మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క

Spread the love

వెంకటపూర్ మండల రామంజపూర్ గ్రామ చెంచు కాలనీకి చెందిన కనుకుంట్ల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క పరామర్శించి, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాది రాంరెడ్డి, వెంకటపూర్ మండల జిల్లా నాయకులు, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాల్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Whatsapp Image 2023 10 16 At 3.20.54 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page