మావోయిస్టు నేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకరన్న కుటుంబాన్ని పరామర్శించిన

భీమాసేనని పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి

దుబ్బాక మండలంలోని గంభీర్ పుర్ గ్రామానికి చెందిన భీమాసేన తండ్రి కరికే రాజయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్ తుడం ప్రశాంత్,లుపరామర్శించారు.రాజయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు…

దాచేపల్లి మండలం నడికుడి గ్రామ పర్యటనలో భాగంగా పలువురిని కలిసి పరామర్శించిన శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి

జొన్నలగడ్డ గంగాధర్ (మాజీ MPP)ని పరామర్శించిన మైలవరం

జొన్నలగడ్డ గంగాధర్ (మాజీ MPP)ని పరామర్శించిన మైలవరం నియోజకవర్గ YSRCP MLA అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మైలవరం మండలం చంద్రాల గ్రామం మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గంగాధర కి ఇటీవల కాలికి దెబ్బ తగలడంతో ఇంట్లోనే ఉంటు రెస్ట్ తీసుకోవడం జరుగుతుందిఈ…

జర్నలిస్ట్ కేశవ్ ను పరామర్శించిన దామన్నసూర్యాపేట

సూర్యాపేట సీనియర్ జర్నలిస్టు రాపర్తి కేశవ గౌడ్ ను మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పరామర్శించారు ఇటీవల గుండె సంబంధిత చికిత్స తీసుకున్న ఆయనను ఆయన స్వగృహంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి…

గుండెపోటుతో మృతి చెందిన జెడ్పీటీసి కుటుంబాన్ని పరామర్శించిన శంకరన్న కుటుంబ సభ్యులు

మీకుటుంబానికి మాకుటుంబం అండగా వుంటుందని భరోసా కల్పించిన శంకర్ నారాయణ *శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల జెడ్పిటిసి గుట్టూరు శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్థుత అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలగుండ్ల…

కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు

రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎనుగంటి లక్ష్మణ్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వెంట గ్రామాశాఖ అధ్యక్షుడు చిలుక శ్రీనివాస్నాయకులు జాన.గోపి,జాన…

లోడిగ వెంకన్న యాదవ్ ను పరామర్శించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తీవ్ర అస్వస్థతకు గురై గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు లోడిగ వెంకన్న యాదవ్…

రాంనారాయణను పరామర్శించిన మంత్రి పొంగులేటి

టియుడబ్ల్యూజె (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణను రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి సాంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. మంగళవారం రాపర్తి నగర్లోని రాంనారాయణ ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రాంనారాయణ ఇటీవల గుండెకు సంబంధించిన…

జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

You cannot copy content of this page