జర్నలిస్ట్ కేశవ్ ను పరామర్శించిన దామన్నసూర్యాపేట

Spread the love

సూర్యాపేట సీనియర్ జర్నలిస్టు రాపర్తి కేశవ గౌడ్ ను మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పరామర్శించారు ఇటీవల గుండె సంబంధిత చికిత్స తీసుకున్న ఆయనను ఆయన స్వగృహంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఆయన ఆర్థిక సహాయం అందజేశారు పరామర్శించిన వారిలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కౌన్సిలర్లు రాపర్తి శ్రీనివాస్ గౌడ్ బైరు శైలేందర్ గౌడ్ కక్కిరేణి శ్రీనివాస్ అన్నపర్తి రాజేష్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి ధరావత్ వీరన్న నాయక్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి కుంభం రాజేందర్ ఆలేటి మాణిక్యం రాపర్తి సైదులు రాపర్తి పెద్ద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page