కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు

Spread the love

రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎనుగంటి లక్ష్మణ్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వెంట గ్రామాశాఖ అధ్యక్షుడు చిలుక శ్రీనివాస్
నాయకులు జాన.గోపి,జాన గంగాధర్, జోగినిపెళ్ళి తిరుపతి గౌడ్, md చాంద్,బొంతల ఆది రెడ్డి,సిరపురం సత్యయ్య ,చల్ల భూషణం,ఆడెపు హరి క్రిష్ణ,చల్ల సురేష్, జోగినిపెళ్ళి సత్తయ్య, మారంపెల్లి గంగారాం, నల్ల గంగారాం,మ్యాకల పురుషోత్తం ఉన్నారు

Related Posts

You cannot copy content of this page