కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు

రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎనుగంటి లక్ష్మణ్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వెంట గ్రామాశాఖ అధ్యక్షుడు చిలుక శ్రీనివాస్నాయకులు జాన.గోపి,జాన…

చిన్నారి రిషిక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కొడాలి నాని

-కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి….. ఉపాధి నిమిత్తం 50వేల సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే -బాధలో ఉన్నా తమను ఓదార్చి…. అడగకుండానే సహాయం చేసిన ఎమ్మెల్యే నానికు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు గుడివాడ07:గుడివాడ రూరల్ మండలం మోటూరులో తండ్రి ఆటో కింద…

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర బిజెపి కార్యవర్గసభ్యుడు జెఎస్ఆర్

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను శనివారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి…

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి సాక్షిత – సిద్దిపేట బ్యూరో :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన పొదిల నర్సవ్వ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్…

భౌరంపేట్ కట్ట మైసమ్మ ఆలయ నూతన కార్యవర్గం సభ్యులను సన్మానించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్…

ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్

ముషీరాబాద్ నియోజకవర్గం లో కవాడిగూడ డివిజన్లోని ఎరుకల బస్తీలో కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ , వెంటనే ప్రభుత్వ అధికారి…

శివయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు గుత్తి పుల్లయ్య గారి కుమారులు గుత్తి శివయ్య గారు అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు…

సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

సీనియర్ జర్నలిస్ట్ మాదిరాజు రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రొంపిచర్లమండల కేంద్రమైన రొంపిచర్లలో నరసరావుపేట శాసనసభ్యులు డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో కొద్ది రోజుల…

ఎస్టీ కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన ఐటీడీఏ పీవో

ITDA PO honored ST Commission members ప్రకాశం జిల్లా….!!!”” పెద్ద దోర్నాల మండలంలోని, చింతల గిరిజన గూడెం సమీపంలోని పెద్ద చామ సందర్శనకు వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవి మరియు ఎస్టీ కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన…

చొప్పరి జయశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బండి సంజయ్..

MP Bandi Sanjay visited the family members of Choppari Jayashree. చొప్పరి జయశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ బండి సంజయ్.. సాక్షిత : కరీంనగర్ జిల్లా బిజెపిమహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ తండ్రి…

You cannot copy content of this page