శివయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు

Spread the love

ఎన్టీఆర్ జిల్లా

రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు గుత్తి పుల్లయ్య గారి కుమారులు గుత్తి శివయ్య గారు అకస్మాత్తుగా మృతి చెందారు.

ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు శుక్రవారం గ్రామానికి విచ్చేసి శివయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page