కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీమంత్రి తలసాని

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

గుండెపోటుతో మృతి చెందిన జెడ్పీటీసి కుటుంబాన్ని పరామర్శించిన శంకరన్న కుటుంబ సభ్యులు

మీకుటుంబానికి మాకుటుంబం అండగా వుంటుందని భరోసా కల్పించిన శంకర్ నారాయణ *శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల జెడ్పిటిసి గుట్టూరు శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్థుత అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలగుండ్ల…

కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు

రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎనుగంటి లక్ష్మణ్ అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే వెంట గ్రామాశాఖ అధ్యక్షుడు చిలుక శ్రీనివాస్నాయకులు జాన.గోపి,జాన…

శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చిన మైనార్టీ కుటుంబ సభ్యులు

సాక్షిత : చుట్టం చూపుగా ఎన్నికల సమయంలో వచ్చే నాయకుడు మాకు వద్దు, కరోనా కష్టకాలంలో మాకు అండగా నిలిచి ధైర్యం చెప్పి మా కడుపు నింపిన నాయకుడికే మా మద్దతు – ముస్లిం సోదరులు ముస్లిం సోదరుల ప్రేమ వెలకట్టలేనిది,జగనన్న…

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసమే…ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం…. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి

శిల్పా కుటుంబం ప్రజాసేవ కోసం అంకితమై, ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డుకు టిడిపి కి చెందిన చాంద్ భాయ్ అతని అనుచరులు 50మంది సభ్యులతో కలిసి వైఎస్ఆర్సిపి నాయకులు…

నీరటి రవి కుటుంబ ఉసురు పోసుకున్న శంకర్‌పల్లి పాత్రికేయులు

నీరటి రవి నుండి 25 లక్షలు డిమాండ్ చేసిన ఆంధ్రజ్యోతి మంగలి శ్రీనివాస్, ఈనాడు కురుమ శ్రీనివాస్, నమస్తే తెలంగాణ వడ్డే మహేష్, సాక్షి సానికే ప్రవీణ్, వార్త సిరిపురం శ్రీనివాస్ రెడ్డి మృతుడు నీరటి రవి, భార్య శ్రీలత ఇచ్చిన…

కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి బలరాం నాయక్

పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తే … పిఠాపురం నుంచి ముద్రగడ కుటుంబం నీ దింపే ఆలోచనలో సీఎం జగన్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో మానేపల్లి కుటుంబం, మానేపల్లి  చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి నూతన ఆలయ ప్రాణప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. విగ్రహ ఆభరణాలు, కవచాలకు మానేపల్లి కుటుంబ సభ్యులు పూజలు…

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్

శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్ కాంతర ఫేం రిషబ్ శెట్టి . ముందుగా వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ దర్శన అనంతరం…

You cannot copy content of this page