టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ పరమపదించారు. హయత్ నగర్ లోని వారి స్వగృహంనందు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మధుయాష్కీ గౌడ్ ని పరామర్శించారు.
నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు దానం…
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు గుత్తి పుల్లయ్య గారి కుమారులు గుత్తి శివయ్య గారు అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు…
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల FSCS వైస్ చైర్మన్ మేటి సోమ రాములు తనయుడు భాస్కర్ ను ఆ హాస్పిటల్ కు వెళ్లి…
KTR visited Government Whip Gampa Govardhan కామారెడ్డి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుపరామర్శించారు. ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన గంప గోవర్ధన్ మాతృమూర్తి శ్రీమతి గంప రాజమ్మ కి నివాళులర్పించి,…