ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నికేటీఆర్,పరామర్శించారు

Spread the love
KTR visited Government Whip Gampa Govardhan

కామారెడ్డి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుపరామర్శించారు.

ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన గంప గోవర్ధన్ మాతృమూర్తి శ్రీమతి గంప రాజమ్మ కి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు

Related Posts

You cannot copy content of this page