ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్

Spread the love

ముషీరాబాద్ నియోజకవర్గం లో కవాడిగూడ డివిజన్లోని ఎరుకల బస్తీలో కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు కూలిపోవడం జరిగింది. ఆ ఇంటి కుటుంబ సభ్యులను పరామర్శించిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ , వెంటనే ప్రభుత్వ అధికారి ఎమ్మార్వో గారితో మాట్లాడి బాధితులకు సాయం అందించాలని కోరడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page