భౌరంపేట్ కట్ట మైసమ్మ ఆలయ నూతన కార్యవర్గం సభ్యులను సన్మానించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలవడం జరిగింది.

ఈ సందర్భంగా కౌన్సిలర్ సభ్యులకు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమీటీ అధ్యక్షులు సాయి కృష్ణ , ఉపాధ్యక్షులు గడిల శ్రీకాంత్, ప్రధానకార్యదర్శి గడిల సురేందర్ , కోశాధికారి గడిల శంకర్ , కార్యదర్శి తలారి మల్లేష్ మరియు చింత మల్లేష్ , మన్నె బాలరాజ్ , చింత వెంకట్ , బాబు, ప్రభు, తలారి సత్యనారాయణ, పెంటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page