ఘనంగా మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన….

శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 132-జీడిమెట్ల డివిజన్ జయరాం నగర్ లోని మైసమ్మ పోచమ్మ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై చండీ హోమంలో పాల్గొని…

*సూరారం, దుండిగల్ కట్ట మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

సూరారం, దుండిగల్ కట్ట మైసమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కేపి.వివేకానంద , బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి…కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కట్ట మైసమ్మ దేవాలయం, దుండిగల్ లోని సింగాపురం మైసమ్మ దేవాలయాలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద…

సూరారం శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జీ.సురేష్…
Whatsapp Image 2024 01 05 At 2.40.08 Pm

వాతావరణంలోని మార్పులతో సోకే మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడి చల్లని దైవం మైసమ్మ తల్లి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

దుందిగల్ మున్సిపాలిటీ పరిధి దుందిగల్ లో వీర మల్లు కుమ్మరి సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మిద్దె మైసమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద…
Whatsapp Image 2023 11 04 At 4.48.25 Pm

బండ మైసమ్మ నగర్ వాసుల బాధలు అన్నీ తీర్చిన.

బండ మైసమ్మ నగర్ వాసుల బాధలు అన్నీ తీర్చిన… నన్ను గెలిపించే బాధ్యత మీదేనని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన బన్సీలాల్ పేట డివిజన్ BJR నగర్, ముస్లీం బస్తీ, బండ…

కాముని చెరువు, మైసమ్మ చెరువు, నాలా కలిసె పాయింట్ లను అధికారులతో కలిసి పరియవేక్షీంచాంరు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, లక్ష్మీ నగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ , జోనల్ కమిషనర్ మమత , స్థానిక కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ…

బౌరంపేట్ బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవం మరియు బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

బౌరంపేట్ బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవం మరియు బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ గ్రామంలో శ్రీ బంగారు మైసమ్మ ఆలయ వార్షికోత్సవం మరియు బోనాల పండుగ జాతరలో ఈ…

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం మా భౌరంపేట్ బంగారు మైసమ్మ తల్లి… ఘనంగా బంగారు మైసమ్మ తల్లి బోనాల పండుగ.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, MLC శంభిపూర్ రాజు , MLA కేపీ.వివేకానంద కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ…

భౌరంపేట్ కట్ట మైసమ్మ ఆలయ నూతన కార్యవర్గం సభ్యులను సన్మానించిన కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని శ్రీ కట్ట మైసమ్మ ఆలయానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం సభ్యులు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని వారి కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్…

ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన సూరారం కట్ట మైసమ్మ ఆలయం నూతన కమిటీ సభ్యులు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం129 సూరారం డివిజన్ పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ కలిసిమెలిసి…

You cannot copy content of this page