ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని కలిసిన సూరారం కట్ట మైసమ్మ ఆలయం నూతన కమిటీ సభ్యులు

Spread the love

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం129 సూరారం డివిజన్ పరిధిలోని సూరారం కట్ట మైసమ్మ ఆలయ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ కలిసిమెలిసి ఆలయా అభివృద్ధికి కృషి చేయాలని, ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి, రాఘవరెడ్డి, మారి గణేష్, మన్నె ప్రసాద్, సాయి ప్రసాద్ గౌడ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page