కాముని చెరువు, మైసమ్మ చెరువు, నాలా కలిసె పాయింట్ లను అధికారులతో కలిసి పరియవేక్షీంచాంరు

Spread the love

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, లక్ష్మీ నగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ , జోనల్ కమిషనర్ మమత , స్థానిక కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు యస్ సి చెన్నారెడ్డి, ఈఈ సత్యనారాయణ, డిఈ ఆనంద్, ఏఈ రంజిత్, టౌన్ ప్లానింగ్ ఏసిపి మల్లేశ్వర్ , సనిటేషన్ సిబ్బందితో కలిసి సున్నం చెరువు దిగువగా లక్ష్మి నగర్, సఫ్దర్ నగర్, అలాగే కాముని చెరువు, మైసమ్మ చెరువు, నాలా కలిసె పాయింట్ లను అధికారులతో కలిసి పరియవేక్షీంచాంరు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, అబ్దుల్ హమీద్, అబ్దుల్ సలీం, షేక్ రఫీక్, షబ్బీర్, మతిన్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page