ఇవాళ సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..

NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో…

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో…

మేయర్ కమీషనర్ రామకృష్ణ తో కలిసి NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో కలిసి NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు,మరమ్మత్తులు,ప్యాచ్ వర్క్ పనులు,అదే విధంగా ఆయా…

కాముని చెరువు, మైసమ్మ చెరువు, నాలా కలిసె పాయింట్ లను అధికారులతో కలిసి పరియవేక్షీంచాంరు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, లక్ష్మీ నగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ , జోనల్ కమిషనర్ మమత , స్థానిక కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ…

ప్రభుత్వ మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినల్ కు కేటాయించిన స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్టలో హెచ్ఎండీఏకు (HMT) చెందిన 20ఎకరాల ప్రభుత్వ భూమిని మెడికల్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బస్సు టెర్మినలకు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్…

ప్రజా సమస్యలపై అన్ని విభాగాల అధికారులతో కలిసి పాదయాత్ర

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని చాకలి బస్తి, మంగళి బస్తి, కుమ్మరి బస్తి, కూకట్ పల్లి గ్రామంలో ప్రజా సమస్యలపై అన్ని విభాగాల అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన కూకట్ పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు…

కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు

కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమీషనర్ రామకృష్ణ రావు , కార్పొరేటర్లు, అధికారులతో కలిసి కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (EVM)పనితీరు మరియు ఎలక్షన్ కమీషన్ ద్వారా పోలింగ్ బూత్ వైజ్ అవగాహన వంటి విషయాల్ని పరిశీలించడం…

జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యలు

పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతనలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ కమీషనర్ సురేష్ మరియు అన్ని విభాగాల జిహెచ్ఎంసి అధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్లో పాల్గొని రామచంద్రపురం డివిషన్లో ఉన్న సమస్యల…

డివిజన్ ప్రజలకు భరోసా కల్పిస్తు సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించిన సురేష్ రెడ్డి.

సాక్షిత : ఉదయం డివిజన్ లోని లోతట్టు ప్రాంతాలు అయిన సూరారం హోం జెండా దగ్గర ఫ్రీ లెఫ్ట్ మరియు వర్షపు నీరు లోతు ప్రాంతాలను సుభాష్ నగర్ పాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలో అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు ఎలాంటి…

You cannot copy content of this page