మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ * సాక్షిత : ఏళ్ల క్రితం మూతబడిన తూమును పునరుద్ధరించడంతోపాటు…

అధికారులతో కలిసి వరద ముంపు ప్రాంతాలను పర్యటించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ..

సాక్షిత : గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలైన 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని గోదావరి హోమ్స్ మరియు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని బాలాజీ లేఔట్, ప్రెస్టీన్…

భారివర్షాల కారణంగా చేపట్టవలసిన చర్యల పై జిల్లా పోలీస్ అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీమతి కె. సృజన

జోగుళాంబ గద్వాల్ జిల్లా లో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఎస్పీ శ్రీమతి కె.సృజన ఆదేశించారు.జిల్లా…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమావేశం

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా…

భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…

భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష… సాక్షిత : కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం

ఈనెల 29 న తొలి ఏకాదశి సదర్భంగా వినుకొండకొండ పై వెచేసియున్న శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొనుటకు వచ్చు భక్తుల సౌకర్యార్థం కొండమీదకు వెళ్ళు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం…

కమీషనర్ రామకృష్ణ రావు NMC ఆయా విభాగాల అధికారులతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో

సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కమీషనర్ రామకృష్ణ రావు NMC ఆయా విభాగాల అధికారులతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి వాటి…

గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 01వ తేదీ నుండి 5వ తేదీ వరకు చిట్యాల…

పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన యస్.పి రాజేంద్ర ప్రసాద్

కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలిపెండింగ్ పనుల వల్ల వత్తిడి పెరుగుతుంది, పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి. సూర్యాపేట సాక్షిత ప్రతినిధి జిల్లా పోలీస్ కార్యాలయంలోయస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ పోలీసు…

మంచి నీటి సమస్యను వాట‌ర్ బోర్డు అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్ లో తలెత్తిన మంజీర పైప్ లైన్ లీకేజీ పనులను, కాలనీలో నెలకొన్న మంచి నీటి సమస్యను వాట‌ర్ బోర్డు అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత :…

You cannot copy content of this page