ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం

Spread the love

ఈనెల 29 న తొలి ఏకాదశి సదర్భంగా వినుకొండకొండ పై వెచేసియున్న శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొనుటకు వచ్చు భక్తుల సౌకర్యార్థం కొండమీదకు వెళ్ళు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన వినుకొండ శాసన సభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు.

Related Posts

You cannot copy content of this page