జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తీర్దాల, స్నానాల లక్ష్మిపురం, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం…
భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క మేడారం సమ్మక్క…
125 – గాజులరామారం డివిజన్ చిత్తారమ్మ దేవాలయంలో చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే జాతరలల్లో చిత్తారమ్మ దేవి…
గత ఎన్నో రోజుల నుంచి మయూరి నగర్ వాసులు,స్థానిక అన్ని కాలనీ ల వినత మేరకు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తన సొంత నిధులతో జెసిబి తెప్పించి మయూరి నగర్ కరెంటు ఆఫీస్ నుంచి ఏషియన్ హాస్పిటల్ వరకు చుట్టుప్రక్కల…
ఈనెల 29 న తొలి ఏకాదశి సదర్భంగా వినుకొండకొండ పై వెచేసియున్న శ్రీ రామ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకొనుటకు వచ్చు భక్తుల సౌకర్యార్థం కొండమీదకు వెళ్ళు వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్ష సమావేశం…