కమీషనర్ రామకృష్ణ రావు NMC ఆయా విభాగాల అధికారులతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో

Spread the love

సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కమీషనర్ రామకృష్ణ రావు NMC ఆయా విభాగాల అధికారులతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి వాటి నిర్వహణ పై,అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ అభివృద్ధి పనులపై చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి,NMC ఆయా విభాగాల అధికారులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page